Sensex: భారీగా నష్టపోయిన మార్కెట్లు

Markets ends in loses

  • 482 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
  • 109 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
  • 2.73 శాతం పడిపోయిన హెచ్సీఎల్ టెక్నాలజీస్ షేర్ విలువ

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 482 పాయింట్లు కోల్పోయి 58,964కి పడిపోయింది. నిఫ్టీ 109 పాయింట్లు నష్టపోయి 17,674కి దిగజారింది. ఐటీ స్టాకుల కారణంగా మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఐసీఐసీఐ బ్యాంక్ (0.71%), ఎన్టీపీసీ (0.69%), టీసీఎస్ (0.26%), అల్ట్రాటెక్ సిమెంట్ (0.16%), నెస్లే ఇండియా (0.10%). 

టాప్ లూజర్స్:
హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-2.73%), ఎల్ అండ్ టీ (-2.72%), ఇన్ఫోసిస్ (-2.67%), విప్రో (-2.16%), ఏసియన్ పెయింట్స్ (-1.54%).

  • Loading...

More Telugu News