Sensex: మార్కెట్లకు వరుసగా మూడో రోజు కూడా నష్టాలే!

Markets ends in losses

  • మార్కెట్లపై రష్యా - ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం
  • 233 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 69 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు కూడా నష్టపోయాయి. రష్యా - ఉక్రెయిన్ యుద్ధం, పెరుగుతున్న క్రూడాయిల్ ధరలు మార్కెట్లపై ప్రభావాన్ని చూపాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 233 పాయింట్లు నష్టపోయి 57,362కి పడిపోయింది. నిఫ్టీ 69 పాయింట్లు కోల్పోయి 17,153 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ (0.77%), ఏసియన్ పెయింట్స్ (0.76%), రిలయన్స్ (0.73%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (0.69%), కోటక్ బ్యాంక్ (0.50%). 

టాప్ లూజర్స్:
టైటాన్ (-3.59%), టెక్ మహీంద్రా (-2.35%), మారుతి (-1.79%), విప్రో (-1.18%), ఎల్ అండ్ టీ (-1.14%).

  • Loading...

More Telugu News