India: చైనా తీరుపై దేశ వ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు.. ఫొటోలు ఇవిగో!

india on china face off

  • ఘర్షణల్లో 20 మంది భారత జవాన్ల మృతి
  • ఆ దేశ అధ్యక్షుడు జిన్ పింగ్‌ ఫొటోల దహనం 
  • భారత జవాన్లకు ప్రజల నివాళులు

చైనా-భారత్ మధ్య చోటు చేసుకున్న ఘర్షణలో 20 మంది భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయిన సంఘటన పట్ల దేశ వ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. దేశంలోని అనేక ప్రాంతాల్లో చైనాతో పాటు ఆ దేశ అధ్యక్షుడు జిన్ పింగ్‌ ఫొటోలను తగులబెడుతున్నారు. భారత జవాన్లకు ప్రజలు నివాళులు అర్పిస్తున్నారు. సరిహద్దుల్లో పోరాడుతోన్న భారత సైనికులకు మద్దతు తెలుపుతున్నారు. చైనా తీరుపై ప్రజలు నిరసన తెలుపుతూ, ఆ దేశంపై మండిపడుతున్నారు. పలు ప్రాంతాల్లో చైనా ఉత్పత్తులను తగులబెట్టారు.

                         



       
   

  • Loading...

More Telugu News