vishakapatnam: విశాఖ టెస్టు లో భారత్ ఘన విజయం

  • తొలి టెస్టు మ్యాచ్ లో దక్షిణాఫ్రికాపై భారత్ భారీ గెలుపు
  • దక్షిణాఫ్రికాపై 203 పరుగుల తేడాతో టీమిండియా  విజయం 
  • మూడు టెస్టుల సిరీస్ లో 1-0 ఆధిక్యంతో భారత్  

విశాఖపట్టణం వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టు మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. దక్షిణాఫ్రికాపై 203 పరుగుల తేడాతో టీమిండియా భారీ విజయం దక్కించుకుంది. మూడు టెస్టుల సిరీస్ లో 1-0 ఆధిక్యంతో భారత్ నిలిచింది. కాగా, తొలి ఇన్నింగ్స్ లో 215 పరుగులతో మయాంక్ అగర్వాల్ రాణించాడు. రెండు ఇన్నింగ్స్ ల్లోనూ రోహిత్ శర్మ సెంచరీలు చేసి రికార్డు సృష్టించాడు.

భారత్ తొలి ఇన్నింగ్స్- 502/7 డిక్లేర్డ్, రెండో ఇన్నింగ్స్- 323/4
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్- 431, రెండో ఇన్నింగ్స్- 191 ఆలౌట్

  • Loading...

More Telugu News