Krishna District: కృష్ణా జిల్లాలో రైతు ఆత్మహత్యాయత్నం

  • మొవ్వ మండలంలోని వేములవాడలో ఘటన
  • పంటలకు సాగునీరు అందించాలని డిమాండ్
  • ఓ వైపు వరద ఉన్నా, మరోవైపు కరవు నెలకొంది

కృష్ణా జిల్లాలోని రైతులు రోడ్డెక్కారు. పంటలకు సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తూ మొవ్వ మండలంలోని వేములవాడ రైతులు రైతులు రాస్తారోకో నిర్వహించారు. ఓ వైపు వరద ఉన్నా, మరోవైపు కరవు నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఓ రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తన ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించారు.

  • Loading...

More Telugu News