Andhra Pradesh: టీడీపీ కార్యకర్తలను, నేతలను బీజేపీలోకి ఆహ్వానిస్తున్నా: సోము వీర్రాజు

  • కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ టీడీపీ
  • ఆ పార్టీతోనే చంద్రబాబు కలిశారు
  • చంద్రబాబు తన హయాంలో అడ్డగోలు అవినీతి చేశారు.

కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ టీడీపీ అని, ఇప్పుడు ఆ పార్టీతోనే చంద్రబాబు కలిశారని బీజేపీ నేత సోము వీర్రాజు విమర్శించారు. టీడీపీ కార్యకర్తలు, నేతలను బీజేపీలోకి ఆహ్వానిస్తున్నామంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు అంశం గురించి ప్రస్తావిస్తూ, ఈ ప్రాజెక్టుకు చంద్రబాబు తూట్లు పొడిచారని అన్నారు. 2019లో అధికారంలోకి వస్తాననే భ్రమతో అడ్డగోలుగా అవినీతి చేశారని, పోలవరం అథారిటీని కూడా పని చేయనివ్వలేదని ఆరోపించారు.

  • Loading...

More Telugu News