kcr: రామేశ్వరం ఆలయంలో కేసీఆర్ కుటుంబం.. ప్రత్యేక పూజలు

  • రామలింగేశ్వరస్వామి ఆలయంలో పూజలు
  • పూర్ణకుంభంతో స్వాగతం పలికిన అర్చకులు, సిబ్బంది
  • ధనుష్కోడి, రామసేతును దర్శించిన కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తమిళనాడు రామేశ్వరంలోని రామలింగేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. ఆయనతో పాటు భార్య, కుమారుడు కేటీఆర్, కోడలు, మనవడు, మనవరాలు కూడా ఉన్నారు. స్వామివారికి కేసీఆర్ దంపతులు ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ కు ఆలయ అర్చకులు, సిబ్బంది పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మరోవైపు, ధనుష్కోడి, రామసేతు, పంచముఖ హనుమాన్ లను కూడా కేసీఆర్ దర్శించారు.

  • Loading...

More Telugu News