Andhra Pradesh: ఏపీలో మళ్లీ టీడీపీకే పట్టం.. కార్పొరేట్ చాణక్య సర్వే!

  • ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు
  • టీడీపీ 101 స్థానాల్లో గెలుస్తుంది
  • వైసీపీకి 71 స్థానాలు లభిస్తాయన్న సర్వే
  • జనసేన పార్టీ 3 స్థానాల్లో గెలుస్తుంది

ఏపీలో ఏ పార్టీ విజయం సాధిస్తుందన్న దానిపై ఇప్పటికే ఆయా ప్రధాన పార్టీలు ధీమాగా ఉన్నాయి. ఆయా సర్వేల ఫలితాలు కూడా కొన్ని పార్టీలకు అనుకూలంగా మరికొన్ని పార్టీలకు ప్రతికూలంగా వస్తున్నాయి. తాజాగా, కార్పొరేట్ చాణక్య (కార్పొరేట్ చాణక్య, టుడేస్ చాణక్య వేరువేరు అని గమనించగలరు.) సర్వే ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఫలితాల ప్రకారం ఏపీ ప్రజలు మళ్లీ టీడీపీకే పట్టం కట్టనున్నారు. ఏపీలోని మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో 101 స్థానాల్లో టీడీపీ జెండా రెపరెపలాడనున్నట్టు తెలిపింది. ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ 71 సీట్లలో విజయం సాధిస్తుందని, జనసేన పార్టీ 3 సీట్లు దక్కించుకుంటుందని ఆ సర్వేలో పేర్కొంది.

కోస్తా(89స్థానాలు): టీడీపీ- 52, వైసీపీ-35, జనసేన-2
ఉత్తరాంధ్ర (34 స్థానాలు): టీడీపీ- 19, వైసీపీ-14, జనసేన-1
రాయలసీమ (52 స్థానాలు): టీడీపీ-30, వైసీపీ- 22


జిల్లాల వారీగా చూస్తే..

శ్రీకాకుళం (10 స్థానాలు): టీడీపీ-5, వైసీపీ- 5
విజయనగరం (09 స్థానాలు): టీడీపీ- 5, వైసీపీ- 4
విశాఖపట్టణం (15 స్థానాలు): టీడీపీ- 9, వైసీపీ- 5, జనసేన- 1
తూర్పుగోదావరి (19 స్థానాలు): టీడీపీ- 13, వైసీపీ- 6
పశ్చిమగోదావరి (15 స్థానాలు): టీడీపీ- 10, వైసీపీ-3, జనసేన- 2
కృష్ణా(16 స్థానాలు): టీడీపీ: 9, వైసీపీ- 7
గుంటూరు (17 స్థానాలు): టీడీపీ- 11, వైసీపీ- 6
ప్రకాశం (12 స్థానాలు): టీడీపీ- 7, వైసీపీ- 5
నెల్లూరు (10 స్థానాలు): టీడీపీ- 2, వైసీపీ- 8
కడప (10 స్థానాలు): టీడీపీ- 2, వైసీపీ- 8
కర్నూలు(14 స్థానాలు): టీడీపీ- 7, వైసీపీ- 7
అనంతపురం (14 స్థానాలు): టీడీపీ-11, వైసీపీ- 3
చిత్తూరు(14 స్థానాలు): టీడీపీ-10, వైసీపీ- 4

  • Loading...

More Telugu News