KCR: కేసీఆర్ తో నల్లగొండ కాంగ్రెస్ నేతల భేటీ.. బ్రహ్మోత్సవాలకు రావాలని ఆహ్వానం!

  • సీఎంతో కోమటిరెడ్డి, లింగయ్య సమావేశం
  • చెరువు గట్టు బ్రహ్మోత్సవాలకు రావాలని విజ్ఞప్తి
  • సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావును కాంగ్రెస్ పార్టీ నేతలు కలుసుకున్నారు. కాంగ్రెస్ నేతలు మునుగోడు ఎమ్మెల్యే శ్రీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే శ్రీ చిరుమర్తి లింగయ్య ముఖ్యమంత్రి కేసీఆర్ తో ప్రగతిభవన్ లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నల్లగొండ జిల్లాలో జరిగే చెరువుగట్టు బ్రహ్మోత్సవాలకు రావాలని ఆహ్వానించారు. అలాగే జిల్లాలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కాగా, కాంగ్రెస్ నేతల విజ్ఞప్తికి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు.

  • Loading...

More Telugu News