Loksabha: రేపు రాజ్యసభకు ట్రిపుల్ తలాక్ బిల్లు.. విప్ జారీ చేసిన అధికార, విపక్షాలు

  • ట్రిపుల్ తలాక్ బిల్లుకు లోక్‌సభలో ఆమోదం
  • రాజ్యసభలో ప్రవేశపెట్టనున్న కేంద్ర ప్రభుత్వం
  • తప్పనిసరిగా హాజరు కావాలని ఎంపీలకు ఆదేశం

ఇటీవలే ట్రిపుల్ తలాక్ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందిన విషయం తెలిసిందే. రేపు కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీలు తమ తమ ఎంపీలకు విప్ జారీ చేశాయి. పార్టీ ఎంపీలు తప్పనిసరిగా సోమవారం రాజ్యసభకు హాజరుకావాలని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ సభ్యులను ఆదేశించాయి.  

  • Loading...

More Telugu News