Pawan Kalyan: రేపు పల్లె వెలుగు బస్సులో ప్రయాణించనున్న పవన్!

  • ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిర్వాసితుల సమస్యలను తెలుసుకోవడానికి పయనం 
  • రేపు మధ్యాహ్నం 1 గం.కు రాజమండ్రి నుండి మొదలు 
  • రంప చోడవరం వరకు పల్లె వెలుగు బస్సులో

జనసేన అధినేత పవన్ కల్యాణ్ రేపు బస్సులో ప్రయాణించనున్నారు. ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిర్వాసితుల సమస్యలను, ఏజెన్సీ గిరిజనుల స్థితిగతులను తెలుసుకోవడానికి పల్లె వెలుగు బస్సులో పవన్ ప్రయాణించనున్నారు. రేపు మధ్యాహ్నం 1 గం.కు రాజమండ్రి నుండి గుడాల, కోరుకొండ, గోకవరం మీదుగా రంపచోడవరం వరకు పల్లె వెలుగు బస్సులో ప్రయాణించనున్నారు.

  • Loading...

More Telugu News