kcr: కేసీఆర్ సోదరి మృతికి చంద్రబాబు సంతాపం

  • లీలమ్మ ఆత్మకు శాంతి చేకూరాలి
  • భగవంతుణ్ని ప్రార్థిస్తున్నాను
  • ఏపీ సీఎం చంద్రబాబు

తెలంగాణ సీఎం కేసీఆర్ సోదరి లీలమ్మ మృతిపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంతాపం తెలిపారు. లీలమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నానని  చంద్రబాబు పేర్కొన్నారు. కాగా, లీలమ్మ ఈ ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో ఆమె బాధపడుతున్నారు. హైదరాబాద్ లోని యశోదా ఆసుపత్రిలో చేర్చగా, చికిత్స పొందుతూ ఆమె మరణించారు.  

  • Loading...

More Telugu News