Pawan Kalyan: ఉజ్జయిని మహంకాళిని దర్శించుకున్న పవన్ కల్యాణ్

  • ఘనస్వాగతం పలికిన ఆలయ అధికారులు
  • అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన పవన్
  • పవన్ ని చూసేందుకు ఆసక్తి కనబర్చిన అభిమానులు

లష్కర్ బోనాలు సందర్భంగా సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం లభించింది. అమ్మవారికి పట్టువస్త్రాలు, పసుపుకుంకుమలను పవన్ సమర్పించారు. ఈ సందర్భంగా పవన్ ప్రత్యేకపూజలు నిర్వహించారు. జనసేనానికి శాలువా కప్పి ఆలయాధికారులు సన్మానించారు. కాగా, పవన్ కల్యాణ్ ని చూసేందుకు అభిమానులు ఆసక్తి చూపారు. అంతకుముందు, తెలంగాణ సీఎం కేసీఆర్ దంపతులు అమ్మవారిని దర్శించుకున్నారు. 

  • Loading...

More Telugu News