India: టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న టీమిండియా

  • ఇంగ్లండ్‌తో తొలి వన్డే
  • ఇటీవలే టీ20 సిరీస్‌ కైవసం చేసుకున్న టీమిండియా
  • నాటింగ్‌హమ్‌లోని ట్రెంట్‌బ్రిడ్జ్‌లో మ్యాచ్‌

ఇంగ్లండ్‌ పర్యటనలో ఉన్న టీమిండియా ఇటీవలే మూడు మ్యాచుల టీ20 సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. నేటి నుంచి వన్డే సిరీస్ ప్రారంభం అవుతోంది. నాటింగ్‌హమ్‌లోని ట్రెంట్‌బ్రిడ్జ్‌లో జరుగుతోన్న మొదటి వన్డేలో టాస్‌ గెలిచిన టీమిండియా మొదట ఫీల్డింగ్‌ ఎంచుకుంది. భారత జట్టులో రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌, లోకేశ్ రాహుల్‌, విరాట్‌ కోహ్లీ, సురేశ్‌ రైనా, మహేంద్ర సింగ్‌ ధోనీ, హార్దిక్ పాండ్యా, సిద్ధార్థ్‌ కౌల్‌, కుల్దీప్‌ యాదవ్‌, ఉమేష్‌ యాదవ్‌, యజువేంద్ర ఛాహెల్‌ ఉన్నారు.

  • Loading...

More Telugu News