Cricket: టెస్టు ర్యాంకింగ్స్‌లో మరోసారి సత్తా చాటిన టీమిండియా

  • 125 పాయింట్లతో టీమిండియా అగ్రస్థానం
  • రెండో స్థానంలో దక్షిణాఫ్రికా (112)
  • మూడో స్థానంలో ఆస్ట్రేలియా (106)

తాజాగా ప్రకటించిన ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియా మరోసారి అదరగొట్టింది. 125 పాయింట్లతో టీమిండియా మరోసారి అగ్రస్థానంలో నిలిచింది. ఆ జాబితాలో భారత్‌ తరువాత వరుసగా దక్షిణాఫ్రికా (112), ఆస్ట్రేలియా (106), న్యూజిలాండ్‌ (102) క్రికెట్‌ జట్లు ఉన్నాయి. భారత్‌ కన్నా దక్షిణాఫ్రికా 13 పాయింట్లు వెనకబడి ఉంది. 2015-16, 2016-17 సీజన్లలో జట్ల ఫలితాల్లో 50 శాతాన్ని పరిగణనలోకి తీసుకొని ఈ ర్యాంకులను ప్రకటించారు.

  • Loading...

More Telugu News