Cricket: తొలి వన్డే: రెండు వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికా

  • టాస్ గెలిచి బ్యాటింగ్ చేస్తోన్న దక్షిణాఫ్రికా
  • హషీమ్ ఆమ్లా (16), డికాక్ (34) ఔట్
  • దక్షిణాఫ్రికా ప్రస్తుత స్కోరు 83/2 (15 ఓవర్లకి)

డర్బన్ వేదికగా భారత్-దక్షిణాఫ్రికా క్రికెట్ టీమ్‌ల మధ్య తొలి వన్డే ప్రారంభమైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేస్తోన్న దక్షిణాఫ్రికా రెండు వికెట్లు కోల్పోయింది. హషీమ్ ఆమ్లా 16 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బుమ్రా బౌలింగ్‌లో ఎల్బీడబ్యూగా వెనుదిరిగాడు. అనంతరం డికాక్ (34) ను చాహెల్ ఔట్ చేశాడు. ప్రస్తుతం క్రీజులో డుప్లెసిస్ 29, మార్క్‌రం 0 పరుగులతో ఉన్నారు. దక్షిణాఫ్రికా ప్రస్తుత స్కోరు 83/2 (15 ఓవర్లకి)గా ఉంది. భారత బౌలర్లలో బుమ్రా, ఛాహెల్‌లకు చెరో వికెట్ దక్కాయి. 

  • Loading...

More Telugu News