President of India: రేపు అమరావతిలో పర్యటించనున్న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్

  • రేపు ఉదయం విజయవాడ చేరుకోనున్న రాష్ట్రపతి
  • ఇండియన్ ఎకనమిక్ అసోసియేషన్ శతాబ్ది వేడుకలను ప్రారంభించనున్న కోవింద్
  • ఇంకా పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న రామ్ నాథ్

ఏపీ రాజధాని అమరావతిలో రాష్ట్రపతి రామ నాథ్ కోవింద్ రేపు పర్యటించనున్నారు. ఈ పర్యటనకు సంబంధించిన వివరాలు..

* రేపు ఉదయం 9.35 గంటలకు విజయవాడ విమానాశ్రయానికి చేరుకోనున్న కోవింద్
* ఉదయం 10.25 గంటలకు ఆచార్య నాగార్జున యూనివర్శిటీ (ఏఎన్ యూ)లో జరిగే  
  ఇండియన్ ఎకనమిక్ అసోసియేషన్ శతాబ్ది వేడుకల ప్రారంభోత్సవం
* ఉదయం 11.45 గంటలకు ఏపీ సచివాలయంలో ఫైబర్ గ్రిడ్  ప్రారంభోత్సవం
* మధ్యాహ్నం 12.55 గంటలకు రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ సందర్శన
* మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి ఢిల్లీకి బయలుదేరి వెళతారు

  • Loading...

More Telugu News