keerthi suresh: 'మహానటి'లో సమంత పోషించేది జమున పాత్రే!

  • షూటింగు దశలో 'మహానటి'
  • సమంత పాత్ర గురించి చెప్పిన కీర్తి సురేశ్ 
  • సావిత్రి భర్త పాత్రలో దుల్కర్ సల్మాన్ 
  • ఎస్వీ రంగారావుగా మోహన్ బాబు      

కీర్తి సురేశ్ ప్రధాన పాత్ర పోషిస్తున్న 'మహానటి' సినిమాలో సమంత .. జమున పాత్రను పోషించనున్నట్టు మొదట్లో వార్తలు వచ్చాయి. ఆ తరువాత సమంత ఓ జర్నలిస్ట్ పాత్రలో కనిపించనుందనే ప్రచారం జరిగింది. అప్పటి నుంచి ఈ విషయంలో క్లారిటీ లేదు. సమంత కూడా ఈ విషయాన్ని గురించి ఎక్కడా ప్రస్తావించలేదు.

 తాజా ఇంటర్వ్యూలో కీర్తి సురేశ్ మాట్లాడుతూ, ఈ సినిమాలో జమున పాత్రలో సమంత కనిపించనుందని చెప్పింది. ఇప్పటివరకూ దర్శక నిర్మాతలు ఈ విషయాన్ని సస్పెన్స్ లో ఉంచారు. మరి కీర్తి సురేశ్ ఈ విషయాన్ని కావాలని చెప్పిందో .. అనుకోకుండా నోరు జారేసిందో తెలియడం లేదు. ఈ సినిమాలో సావిత్రి భర్త జెమినీ గణేశన్ పాత్రలో దుల్కర్ సల్మాన్ .. ఎస్వీ రంగారావు పాత్రలో మోహన్ బాబు నటిస్తోన్న సంగతి తెలిసిందే.        

  • Loading...

More Telugu News