raghu veera: విల్లును ఎక్కుపెట్టిన ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి.. ఫొటో ఇదిగో!

  • అనంత‌పురం జిల్లా కల్యాణదుర్గం ఏపీసీసీ సమావేశం
  • నియోజకవర్గ స్థాయిలో ఏపీసీసీ రాజకీయ శిక్షణ తరగతులు ప్రారంభం
  • పార్టీ బలోపేతంపై నేతల చర్చలు

అనంత‌పురం జిల్లా కల్యాణదుర్గం నియోజకవర్గ స్థాయిలో ఏపీసీసీ రాజకీయ శిక్షణ తరగతులను ప్రారంభించింది. ఈ సమావేశంలో విల్లును ఎక్కుపెట్టి ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అల‌రించారు. ఈ చిత్రంలో ఏపీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంగ గౌతమ్, డీసీసీ అధ్యక్షుడు కోట సత్యం, కల్యాణ దుర్గం మండల అధ్య‌క్షుడు, పట్టణ అధ్యక్షుడు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాల‌న్న అంశంపై నేత‌లు చ‌ర్చ‌లు జ‌రిపారు. 

  • Loading...

More Telugu News