నవ ధాన్యాలతో రూపొందించిన సీఎం కేసీఆర్ గారి నిలువెత్తు చిత్ర పటాన్ని సత్తుపల్లి ఎమ్మెల్యే ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి బహుకరించారు

ఫొటో: - నవ ధాన్యాలతో రూపొందించిన సీఎం కేసీఆర్ గారి నిలువెత్తు చిత్ర పటాన్ని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య సోమవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి బహుకరించారు. ఆర్టిస్టులు గొట్టేటి బాలకృష్ణ అతని కూతురు సాయిశ్రీ లు 6 అడుగుల ఎత్తు , 4 అడుగుల వెడల్పుతో రూపొందించిన ఈ చిత్ర పటాన్ని దశాబ్ది ఉత్సవాల్లో సత్తుపల్లి రైతువేదికలో ప్రదర్శించినట్లు ఎమ్మెల్యే సీఎం కు వివరించారు. ఎమ్మెల్యే వెంట సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేష్ , ఆర్టిస్టులు గొట్టేటి బాలకృష్ణ , సాయిశ్రీ ఉన్నారు.




More Press News