జెఫ్రీ ద జిరాఫీని మీరు చూశారా ?

హైదరాబాద్‌, 09 మార్చి  2023 : నేడు హైదరాబాద్‌ వాసులు తమ కళ్లను అస్సలు నమ్మలేకపోయారు ? ఎందుకంటే వారంతా కూడా నగరంలో అత్యత కీలకమైన ప్రాంతాలలో జెఫ్రీ ని చూశారు ! అందరితోనూ ఎంతో స్నేహంగా ఉండే ఈ జిరాఫీని తొలుత ఎయిర్‌పోర్ట్‌లో చూసిన నగరవాసులు, ఆ తరువాత హుస్సేన్‌ సాగర్‌ తీరాన  విశ్రాంతి తీసుకుంటూ, అలల అందాలను ఆస్వాదించింది. అక్కడ నుంచి పురాతన కట్టడం చార్మినార్‌కు వెళ్లింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ జిరాఫీ  ఆ తరువాత  హైటెక్‌ సిటీ, రామోజీఫిలిం సిటీని కూడా సందర్శించనుంది !


వీక్షకులను, మీ చుట్టుపక్కల  ఫ్రెండ్లీగా ఉండే జిరాఫీని  చూశారా అని అడిగితే, ఆ జిరాఫీ పిల్లలతో కలిసి ఆడుకుంటుండటం తాము చూశామని,  వారిని ఆశ్చర్యచకితులను చేసే చేష్టలతో చంద్రునిపైకి వెళ్తున్నట్లుగా కనిపించింది అని చెబుతారు.


అసలు, ఏమిటీ ఈ గందరళగోళం అని మీరు ఆశ్చర్యపోతుంటే మాత్రం, ఖీౌడటూఖ్ఖూట  స్టోర్‌కు వెళ్లడమే !  మాదాపూర్‌లోని శరత్‌ సిటీ క్యాపిటల్‌ మాల్‌  వద్ద ఈ శనివారం, మార్చి 11 వ తేదీన మీరు రండి. జెఫ్రీ ద జిరాఫీని  కలుసుకోవడం మాత్రమే కాదు., అదృష్టవంతులూ కావొచ్చు!

More Press News