ఆసియన్ ఇండియామీడియా ఎక్చేంజ్ లో భాగంగా 8 ఆసియా దేశాలకు చెందిన 17 మంది జర్నలిస్టుల బృందం హైదరాబాద్ చేరుకున్నారు

హైదరాబాద్, తేదీ 12-2-23.

ఆసియన్ ఇండియామీడియా ఎక్చేంజ్ లో భాగంగా 8 ఆసియా దేశాలకు చెందిన 17 మంది జర్నలిస్టుల బృందం తెలంగాణలో 3 రోజుల పర్యటనకు ఆదివారం ఉదయం హైదరాబాద్చే రుకున్నారు. ఆసియన్ సెక్రటేరియట్ కు చెందిన సీనియర్ ఆఫీసర్ Pattgiya Tengfueng
ఆధ్వర్యంలో ఈ బృందం పర్యటిస్తున్న ది. థాయిలాండ్, బ్రూనై, కాంబోడియా, ఇండోనేసియా, మలేషియా, Philippines, వియత్నాం, థాయిలాండ్ దేశాలకు చెందిన మీడియా ప్రతినిధులు ఈ బృందం లో ఉన్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో దిగిన ఆసియన్మీ డియా బృందానికి రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ ఉప సంచాలకులు వై. వెంకటేశ్వర్లు, సహాయ సంచాలకులు బిమల్, బాజ్ పెయి స్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా Shamirpet లో 4th ASEAN-India Youth Summit లో ఈ బృందం పాల్గొంటుంది. భారత్ బయోటెక్, National Payments Corporation of India లను సందర్శిస్తారు. Hyderabad లోని పలు పర్యాటక ప్రదేశాలను ఆసియన్ మీడియా ప్రతినిధులు సందర్శిస్తారు.

       

More Press News