ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు కాల్‌గేట్-పామోలివ్ డా వైఎస్ఆర్ చిరునవ్వు ప్రాజెక్ట్‌తో నోటి ఆరోగ్య అవగాహన కొరకు చేతులు కలిపాయి

నెల్లూరు, జనవరి 9, 2023: దశాబ్దాలుగా, కాల్‌గేట్-పామోలివ్ (భారతదేశం) లిమిటెడ్ దేశంలోప్రతి పిల్లవాడు మరియు వారి కుటుంబం జీవితకాల ఖచ్చితమైన ఆరోగ్యకర చిరునవ్వుల హక్కు కలిగి ఉండేట్టు చేయడానికి కట్టుబడి ఉంది. ఈ ప్రయాణాన్ని ముందుకు తీసుకువెళ్ళుతూ, కాల్‌గేట్-పామోలివ్ భారతదేశం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలసి డా వైఎస్ఆర్ చిరునవ్వు ప్రాజెక్ట్‌తో నోటి ఆరోగ్య అవగాహనా కార్యక్రమాన్ని రాష్ట్రంలో ప్రారంభించడానికి చేతులుకలిపింది. ఇది నేడు నెల్లూరులోని ఒక పాఠశాల నుండి ప్రారంభమౌతుంది, పిలలకి నోటి ఆరోగ్యంపైన విద్య అందించడానికి మరియు ప్రొగాకుకు "వద్దు" చెప్పె అవగాహన నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వంతో కలసి కాల్‌గేట్-పామోలివ్ భారతదేశం పని చేస్తుంది.
 
ఈ కార్యక్రమానికి ముఖ్య అథితిగా విచ్చేసి శ్రీ. కాకాని గోవర్థన రెడ్డీ, గౌరవనీయులు వ్యవసాయ శాఖా ఆమాత్యులు, కార్పరేషన్, మార్కెటింగ్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఆయన ప్రభా నరసింహన్ – MD & CEO, కాల్‌గేట్-పామోలివ్ భారతదేశంతో కలసి దీప ప్రజ్వలనం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు మరియు; డా. సతీష్ రెడ్డీ - వైస్ ప్రెసిడెంట్ డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో పాటుగా ఈ ప్రారంభోత్సవంలో, జిల్లా విద్యాశాఖా అధికారి, నెల్లూరు, జాతీయ ఆరోగ్య మిషన్ ప్రతినిథులు, అడ్మినిస్ట్రేషన్ మరియు పూనమ్ శర్మా - హెడ్ CSR మరియు భరణీయత, కాల్‌గేట్-పామోలివ్ భారతదేశం.

       మిస్. విడదల రజని, గౌరవనీయులు ఆరోహ్య, కుటుంబ సంరక్షణ మరియు వైద్య విద్యా శాఖా ఆమాత్యులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నారు,"మన జాతీయ ఆరోగ్య మిషన్‌లో భాగంగా, ఆంధ్రప్రదేస్ ప్రభుత్వం ఆరోగ్య లక్ష్యాలను సాధించడానికి ఆరోగ్యసంరక్షణలో ప్రాథమిక మొదటి అడుగు సరైనదై ఉండాలని బలంగా నమ్ముతుంది. నోటి ఆరోగ్య అవగాహన మరియు ప్రొగాకు సెన్సిటివైజేసన్స్ నివారణకి రాష్ట్రంలోని పాఠశాల పిల్లలలో నిర్ములించే ప్రయాణంలో కాల్‌గేట్ ఇండియాతో భాగస్వామ్యం మాకు చాలా ఉత్సాహానిచ్చింది. ఈ సహకారం ఆంధ్ర రాష్ట్రం యొక డా వైఎస్ఆర్ చిరునవ్వు ప్రాజెక్ట్‌కి బాగా మద్దతు ఇస్తుంది కూడా - ఇది ముఖ్య మంతై శ్రీ. వైఎస్ జగన్మోహన్ రెడ్డీ గారి బ్రైన్ చైల్డ్ ఇన్‌షియేటివ్. ప్రభుత్వ డెంటాల్ కళాశాలలు మరియు ఆసుపత్రుల ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కి డెంటల్ మెడికల్ ఉపకరణాలను అందించిన కాల్‌గేట్ ఇండియా ప్రయాసలను మేము ఎంతగానో అభినందిస్తున్నాము, ఇది రాష్ట్రంలోని ప్రజలకు నోటి ఆరోగ్యాన్ని మరింత."

      "భారతదేశంలో మెరుగుపరచబడ్డ నోటి ఆరోగ్యం కొరకు సాధారణమైన విషన్‌ని సాధించడానికి తోడ్పాటు అందిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో భాగస్వామ్యానికి మేము ఆనందిస్తున్నాము. గౌరవనీయులైన సిఎం కార్యాలయం మరియు సంబంధిత శాఖల నుండి లభిస్తున్న మద్దతుతో ఈ భాగస్వామ్యం ప్రభుత్వం యొక్క మిషన్ ప్రాజెక్ట్ డా వైఎస్ఆర్ చిరునవ్వుని ముందుకు తీసుకువెళ్ళడమే కాకుండా దేశంలోని పిల్లల జనాభాలో 43%* వరకు పుచ్చిపోయిన పళ్ళతో చికిత్స లేకుండా ప్రమాదకర స్థాయిలో ఉన్న సంఖ్యను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.
కాల్‌గేట్ యొక్క బ్రైట్ స్మైల్స్, బ్రైట్ ఫ్యూచర్ కార్యకరంతో శ్రమలేకుండా సరిపడుతూ ఒకసారికి ఒక పాఠశాలగా పని చేస్తూ, ఒక కాలపరిధికి పైగా సమయానికి మేము ఆంధ్రప్రదేశ్ అంతటా 4 మిలియన్ల మంది పిల్లలని చేరడాన్ని లక్ష్యంగా చేసుకున్నాను దీనితో మేము మంచి నోటి ఆరొగ్యం ప్రాముఖ్యతని చెపుతూ పెద్ద ఎత్తున మన దేశంపైన దీని సామాజిక-ఆర్థిక ప్రభావాన్ని మెరుగుపరచాలనుకుంటున్నాము", అన్నారు ప్రభా నరసింహన్, MD మరియు CEO కాల్‌గేట్ పామోలివ్ భారతదేశం.

     కాల్‌గేట్ ఎన్‌జిఓ సంభవ్ ఫౌండేషన్‌తో ఈ పాఠశాల కార్యక్రమాన్ని అమలు చేయడానికి భాగస్వామ్యం తీసుకుంది. నెల్లూరు జిల్లా నుంచి ప్రారంభించి, కాల్‌గేట్-పామోలివ్ భారతదేశం, ఆంధ్రప్రదేశ్‌లో మిగతా జిల్లాలవైపుకి వెళ్ళెముందుగా, 2600కి పైగా ప్రభుత్వ పాఠశాలలను కవర్ చేస్తుంది. నోటి ఆరోగ్యానికి దాని నిబధత నిజమనడానికి, కాల్‌గేట్-పామోలివ్ కడప, విజయవాడ మరియు విశాఖపట్నంలో ప్రభుత్వ ఆసుపత్రులకి మొబైల్ డెంటల్ వ్యాన్స్ మరియు డెంటల్ ఉపకరణాలకు కూడా మద్దతు ఇచ్చింది. 
 
*భారతదేశంలో నోటి వ్యాధుల భారం
ఉనికిలో ఉన్న నోటి వ్యాధుల  (2019)
1-9 సంవత్సరాల పిల్లలలో చికిత్స లేకుండా ఉండిపోయిన పుచ్చిపళ్ళ ఉనికి (%)43.3
5  సంవత్సరాల వ్యక్తులలో చికిత్స లేకుండా ఉండిపోయిన శాశ్వత పళ్ళ ఉనికి (%)28.8

మూలం: ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నివేదిక 2022  


More Press News