తెలంగాణ కొత్త అసెంబ్లీ, సచివాలయానికి భూమిపూజ చేసిన సీఎం కేసీఆర్.. ఫోటోలు ఇవిగో

రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా నిర్మించనున్న సచివాలయ భవనాల నిర్మాణానికి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు ఈరోజు భూమి పూజ చేశారు. ప్రస్తుతం ఉన్న సెక్రటేరియట్‌ భవనం స్థానంలోనే రూ.400 కోట్ల వ్యయంతో కొత్త భవనాన్ని ప్రభుత్వం నిర్మించనుంది. అలాగే, రూ.100 కోట్ల వ్యయంతో నగరంలోని ఎర్రమంజిల్‌లో నూత‌న శాసనసభ, మండలి, సెంట్రల్‌ హాల్‌ల నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ భూమి పూజ చేశారు.


సచివాలయ భవనాల నిర్మాణానికి భూమి పూజ:
ఎర్రమంజిల్‌లో నూత‌న శాసనసభ, మండలి, సెంట్రల్‌ హాల్‌ల భూమి పూజ:

More Press News