నూతన టీటీడీ బోర్డు సభ్యులను అభినందించిన సీఎం కేసీఆర్!

నూతనంగా నియమితులైన తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు సభ్యులు డి. దామోదర్, భాస్కర్ రావు, ఎం. రాములు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వారికి అభినందనలు తెలిపారు.

More Press News