సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపిన గుత్తా సుఖేందర్ రెడ్డి!

తనను శాసనమండలి చైర్మన్ గా ప్రకటించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుని కలిసి కృతజ్ఞతలు తెలిపిన గుత్తా సుఖేందర్ రెడ్డి. ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్ రెడ్డికి ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు. సీఎం కేసీఆర్ ను కలిసిన వారిలో గుత్తా సుఖేందర్ రెడ్డితో పాటు పలువురు టీఆర్ఎస్ నేతలు కూడా ఉన్నారు.

More Press News