పంచాయతీరాజ్‌ శాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్ విస్తృత స్థాయి సమావేశం!

రాజేంద్రనగర్‌లోని టీఎస్‌ఐఆర్‌డీలో పంచాయతీరాజ్‌ శాఖపై తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నేడు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు, కలెక్టర్లు, జిల్లా, మండలస్థాయి అధికారులు పాల్గొన్నారు. 

More Press News