సీఎం కేసీఆర్ కు క్రిస్ మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ఎంఎల్సీ రాజేశ్వర్ రావు

హైదరాబాద్: ఎంఎల్సీ రాజేశ్వర్ రావు బుధవారం ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును కలిసి ముఖ్యమంత్రికి క్రిస్ మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆయనకు శుభాకాంక్షలు చెప్పారు. చిత్రంలో మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి వున్నారు.

More Press News