రెండు తెలుగు రాష్ట్రాలలో 'మన గుడి' కార్యక్రమం: టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి

  • ఈ నెల 9వ తేదీ నుండి హిందూ ధర్మ ప్రచార పరిషత్ వారి 'మన గుడి' కార్యక్రమం రెండు తెలుగు రాష్ట్రాలలో నిర్యహించబడుతుంది
  • మనగుడి పూజా సామాగ్రికి శ్రీవారి ఆలయంలొ శాస్త్రొక్తంగా పూజలు చేయించడమైనది
  • మన గుడి కార్యక్రమంలో భాగంగా తొలిరోజు శుక్రవారం వరలక్ష్మి వ్రతం విశిష్టత
  • 10 నుండి 14వ తేదీ వరకు రామాయణం, మహాభారతం, భాగవతం విశిష్టత
  • 15వ తేదీ శ్రావణ పౌర్ణమి విశిష్టతపై ధార్మిక ఉపన్యాసాలు నిర్వహించబడతాయి

More Press News