బి.ఆర్.కె.ఆర్ భవన్ లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన తెలంగాణ సీఎస్

హైదరాబాద్: 74 వ స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా శనివారం బిఆర్ కెఆర్ భవన్ లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శులు, అదనపు కార్యదర్శులు, జాయింట్ సెక్రటరీలు, ఉపకార్యదర్శులు మరియు తదితరులు  పాల్గొన్నారు.

More Press News