వెంకటేశ్వర స్వామి ప్రతిమను, తిరుపతి ప్రసాదాన్ని సీఎం కేసీఆర్ కు అందించిన టీటీడీ కమిటి సభ్యుడు

హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్తాన కమిటి సభ్యుడు మురంశెట్టి రాములు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును కలిసి వెంకటేశ్వర స్వామి ప్రతిమను, తిరుపతి ప్రసాదాన్ని అందించారు.

More Press News