రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ మాసపత్రిక ప్రత్యేక సంచికను విడుదల చేసిన సీఎం కేసీఆర్

హైదరాబాద్: రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ మాసపత్రిక ప్రత్యేక సంచికను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, తెలంగాణ మాసపత్రిక చీఫ్ ఎడిటర్ అష్టకాల రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.

More Press News