ఫొటోలు: రాష్ట్ర డిజిపి గా బాధ్యతలను స్వీకరించిన అనంతరం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారిని అంజనీ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు

Related image

రాష్ట్ర డిజిపి గా బాధ్యతలను స్వీకరించిన అనంతరం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారిని శనివారం ప్రగతి భవన్ లో అంజనీ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. తనకు డిజిపి గా అవకాశం కల్పించినందుకు సిఎం కెసిఆర్ కు ఆయన కృతజ్జతలు తెలిపారు. ఈ సందర్భంగా డిజిపి అంజనీ కుమార్ కు సిఎం కెసిఆర్ శుభాకాంక్షలు తెలిపారు. 

       

More Press Releases