సీఎం కేసీఆర్ ను కలిసిన కొత్త ఇంటెలిజెన్స్ చీఫ్ అనిల్ కుమార్

Related image

రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్ గా నూతనంగా నియామకం అయిన అడిషనల్ డిజి డా.అనిల్ కుమార్, బుధవారం నాడు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును మర్యాద పూర్వకంగా కలిశారు.

అలాగే, స్పెషల్ చీఫ్ సెక్రటరీ లుగా పదోన్నతి పొందిన ఐఏఎస్ అధికారులు రామకృష్ణారావు, హరిప్రీత్ సింగ్, అరవింద్ కుమార్ లు బుధవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును మర్యాదపూర్వకంగా కలిశారు.
 

Telangana
KCR

More Press Releases