దుబ్బాకలో శ్రీ బాలాజీ దేవాలయ విగ్రహ ప్రతిష్టాపన.. సీఎం కేసీఆర్ కు ఆహ్వానం

Related image

దుబ్బాకలో నూతనంగా నిర్మితమైన శ్రీ బాలాజీ దేవాలయ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమ మహోత్సవానికి ఆగస్టు 20న రావాల్సిందిగా కోరుతూ, ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, దుబ్బాక శ్రీ బాలాజీ దేవస్థాన చైర్మన్ వడ్లకొండ శ్రీధర్ లు కలిసి ఆహ్వానించారు. సీఎంను ఆహ్వానించిన వారిలో దేవాలయ కమిటి సభ్యులు రొట్ట రాజమౌలి, చింతారాజు, నల్లనాగరాజం, ఆలయ పూజారి లక్ష్మణాచారి తదితరులు ఉన్నారు.

KCR
dubbaka
Telangana

More Press Releases