ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖా నాయక్ తండ్రి మృతి.. సీఎం కేసీఆర్ సంతాపం

Related image

హైదరాబాద్: ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖా నాయక్ తండ్రి శంకర్ నాయక్ (74) మృతి పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

KCR
Telangana

More Press Releases