సమ సమాజ స్థాపనకు కృషి చేసిన మహనీయుడు అంబేద్కర్: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
![Related image](https://imgd.ap7am.com/bimg/press-0b1062490b8350c1331a7643d1f1542504cff06e.jpg)
- అంబేద్కర్ కు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నివాళి
ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ....సమ సమాజ స్థాపన కోసం, దేశాభివృద్ధి కోసం నిరంతరం పాటుపడిన మహనీయుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని అన్నారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని, ఆయన సూచించిన మార్గంలో పయనించి నవభారత నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు.