డీజీలుగా పదోన్నతులు పొందిన సీనియర్ ఐపీఎస్ అధికారులు.. అభినందించిన సీఎం కేసీఆర్

Related image

డీజీలుగా పదోన్నతులు పొందిన సీనియర్ ఐపీఎస్ అధికారులు పూర్ణచందర్ రావు, గోపీకృష్ణ మంగళవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం వారిని అభినందించి, శుభాకాంక్షలు చెప్పారు.

More Press Releases