వైరాలజి ల్యాబ్ ను ప్రారంభించిన మంత్రి పువ్వాడ

Related image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రినందు నూతనంగా ఏర్పాటు చేసిన వైరాలజి ల్యాబ్ ను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలోవిప్ రేగా కాంతారావు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, మున్సిపల్ ఛైర్పర్సన్ సితమాలక్ష్మి, జిల్లా కలెక్టర్ ఎంవి రెడ్డి, గ్రంధాలయ సంస్థ చైర్మన్ దిండిగల రాజేందర్ తదితరులు ఉన్నారు.

More Press Releases