గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్

Related image

హైదరాబాద్: రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ కు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం ఉదయం రాజ్ భవన్ వెళ్లి పుష్పగుచ్చం ఇచ్చి ఆమెకు అభినందనలు తెలిపారు. 

More Press Releases