ఈ నెల 29న కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టును ప్రారంభించనున్న సీఎం కేసీఆర్

Related image

ఈ నెల 29న ఉదయం 11.30 గంటలకు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్ స్వామీ ఈ కార్యక్రమంలో పాల్గొని ఆశీర్వచనం ఇవ్వనున్నారు.

More Press Releases