ఈనెల 5న రాత్రి 9 గంటలకు ప్రజలంతా దీపాలు వెలిగించాలి: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్

Related image

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ఈనెల 5న రాత్రి 9 గంటలకు తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా దీపాలు వెలిగించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కోరారు.

More Press Releases