ఫొటోలు:- సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో నోకియా జర్మనీ ప్రతినిధి బృందం మర్యాదపూర్వక భేటీ.

Related image

సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో నోకియా జర్మనీ ప్రతినిధి బృందం మర్యాదపూర్వక భేటీ. భేటీలో పాల్గొన్న నోకియా గ్లోబల్ హెడ్ మార్టీన్, సేల్స్ హెడ్ మ్యాన్క్, గ్లోబల్ డైరెక్టర్ వెంకట్, రాజేష్, సీస్ రావ్, పద్మజ, ఎమ్మెల్యే మదన్ మోహన్. 2) సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన ఇండియన్ పారా సైక్లింగ్ టీమ్ (Indian para cycling Team)


          

More Press Releases