పర్యావరణహిత తెలంగాణ రాష్ట్రాన్ని నిర్మించుకుంటున్నాం, అందరి సహకారం అవసరం: మంత్రి హరీష్ రావు
09-01-2021 Sat 20:51

- భవిష్యత్ తరాల కోసం అడవులు కాపాడాలి, పచ్చదనం పెంచాలి
- మెదక్ జిల్లా పోచారంలో నిర్మించిన పర్యావరణ విజ్ఞాన కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి హరీష్ రావు
అడవి, జంతువులు, పర్యావరణం ప్రాధాన్యత తెలిపేలా నమూనాలు (Exhibits), సందర్శకుల వసతులను ఇక్కడ అటవీ శాఖ ఏర్పాటు చేసింది. దీని వలన ఉమ్మడి మెదక్, చుట్టు పక్కన జిల్లాలతో పాటు, రాష్ట్ర ప్రజలకు ప్రకృతి వన్య జీవుల పట్ల అవగాహణ కల్పించేలా నిర్మాణం జరిగింది. ముఖ్యంగా స్కూలు పిల్లలకు పర్యావరణం, పచ్చదనం పెంపుపై స్ఫూర్తి కలిగించేలా ఈ సెంటర్ ను తీర్చిదిద్దారు. మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. పర్యావరణ హితమైన సమతుల్య అభివృద్ధిపై దృష్టి పెట్టాం, అభివృద్ధి, సంక్షేమంతో పాటు అత్యంత నివాసయోగ్యమైన రాష్ట్రంగా తెలంగాణను మలుచుకునే పనిలో ఉన్నాం. అందులో భాగంగానే తెలంగాణకు హరితహారంలో భాగంగా జంగల్ బచావో, జంగల్ బడావోలో నినాదం తీసుకున్నాం..ఉన్న అడవిని కాపాడుకోవటం, కొత్తగా పచ్చదనం పెంచుకోవటం మనందరి కర్తవ్యం కావాలి అని అన్నారు. పర్యావరణం, అడవులు ఉంటేనే మనకు పీల్చేగాలి స్వచ్చంగా దొరుకుతుంది. లేదంటే ఇప్పుడు నీళ్లు కొనుక్కుంటున్నట్లే రానున్న రోజుల్లో ఆక్సీజన్ ను కూడా కొనుక్కునే పరిస్థితి వస్తుంది. ఇప్పటిదాకా రాష్ట్ర వ్యాప్తంగా ఆరు విడతల్లో సుమారు 210 కోట్ల మొక్కలు నాటాం. అందరం వాటిని రక్షించేందుకు, పెంచేందుకు ప్రాధాన్యత ఇవ్వాలి అన్నారు.
పీసీసీఎఫ్ ఆర్ శోభ మాట్లాడుతూ.. మెదక్ జిల్లాకు గర్వకారణమైన పోచారం అభయారణ్యం మరింతగా వృద్ధి చెందే దిశగా పర్యావరణ కేంద్రంతో పాటు, సందర్శకులు అడవిలో తిరిగి చూసేందుకు సఫారీ వాహన సౌకర్యం కల్పిస్తున్నాం. ఇక అరుదైన మూజిక జింకలను (మౌజ్ డీర్) లను కూడా అడవిలోకి విడుదల చేశామని తెలిపారు.
కార్యక్రమంలో శేరి సుభాశ్ రెడ్డి, శాసన మండలి సభ్యులు, పద్మా దేవెందర్ రెడ్డి, శాసన సభ్యులు, స్థానిక ప్రజా ప్రతినిధులతో పాటు, చీఫ్ కన్జర్వేటర్ సి.శరవనణ్, ఎ. మనోజ్ కుమార్, అటవీ క్షేత్రాధికారి, యస్.శ్రవణ్ కుమార్, అటవీ సెక్షన్ అధికారి, పోచారం, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
More Press Releases

Nearly 50% patients in need of early liver transplant died during Covid-19 pandemic
1 hour ago

కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దర్శనం చేసుకున్న సీఎం కేసీఆర్.. ఫోటోలు!
1 hour ago

Singapore Airlines awarded highest diamond rating in global airline health and safety audit
1 hour ago

Telangana CM congratulates Indian Cricket team
2 hours ago
SOS Children’s Villages of India Obtains Housing Plots for 41 Yenadi Tribal Families in Andhra Pradesh
3 hours ago
Club Mahindra launches its most awaited Jaipur and Arookutty Resort
3 hours ago

ప్రపంచ దేశాలకు కూడా కరోనా వ్యాక్సిన్ సరఫరా చేయడంలో హైదరాబాద్ ప్రధాన భూమికగా నిలుస్తుంది: మంత్రి తలసాని
20 hours ago

పీవీ నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ వీసీగా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ వంగూరు రవీందర్ రెడ్డి
20 hours ago

రైతులు, పేదల సంక్షేమమే లక్ష్యంగా పని చేయాలి: తెలంగాణ పౌరసరఫరాల సంస్థ చైర్మన్
20 hours ago

Tide, UK’s leading business banking fintech picks India for its first overseas foray
20 hours ago

Dailyhunt partners with Twitter
21 hours ago

‘Progress for Humanity’.. Hyundai Observes Road Safety Month
23 hours ago

Government of India strengthens cargo handling capacity of Chabahar Port, Iran
1 day ago

Flipkart introduces SuperCoin Pay
1 day ago

Hyderabad take on Odisha in a crucial tie at Fatorda
1 day ago

Round-table conference on Kumbh Sandesh on 20th of January
1 day ago

Neuberg Diagnostics gets ICMR approval to carry out COVID-19 tests in Noida, Salem, Vizag, and Kozhikode
1 day ago
Tata Motors partners with India’s leading banks
1 day ago
India’s celebrated sports champions renew their commitment with Herbalife Nutrition
1 day ago

PM performs Bhoomi-Pooja of Ahmedabad Metro Rail Project Phase-II & Surat Metro Rail
1 day ago

DVARA KGFS launched e-signatures for its customers
1 day ago
SAI International Education Group Launches SAI Home School
1 day ago

ప్రముఖ నిర్మాత వి.దొరస్వామి మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం
1 day ago

Paytm All-in-One Payment Gateway offers Zero fees on UPI payments to merchants
1 day ago

Witness Rani Rudrama Devi’s Journey on ‘Star Maa’
1 day ago
Advertisement
Video News

నెక్ట్స్ జనరేషన్ బైకులు ఇలా ఉంటాయి... బీఎండబ్ల్యూ ఆర్18 కస్టమ్ బైకు ఇదిగో!
23 minutes ago
Advertisement 36

ప్రభాస్ నటిస్తున్న 'ఆదిపురుష్' మొదలైంది
46 minutes ago

ఆ పట్టుదల, ఆ దృఢసంకల్పం అమోఘం... టీమిండియా విజయంపై ప్రధాని మోదీ స్పందన
52 minutes ago

పమిడిముక్కల పీఎస్ వద్ద ఉద్రిక్తత... దేవినేని ఉమను విడుదల చేయాలంటూ టీడీపీ శ్రేణుల ఆందోళన
1 hour ago

పంచాయతీ ఎన్నికలపై తీర్పును రిజర్వ్ లో ఉంచిన ఏపీ హైకోర్టు
1 hour ago

కొత్త చట్టాలతో వ్యవసాయంపై నలుగురైదుగురి గుత్తాధిపత్యం: రాహుల్ గాంధీ విమర్శలు
1 hour ago

దేవినేని ఉమపై భౌతిక దాడులకు దిగుతానన్న కొడాలి నానిపై చర్యలు ఉండవా?: చంద్రబాబు
1 hour ago

నేను పడిన కష్టాన్ని ఎవరైనా గుర్తిస్తారా అనుకున్నా: విజయ్ దేవరకొండ
2 hours ago

సైనికుల మరణాల కన్నా డాక్టర్ల మరణాలు 7 రెట్లు ఎక్కువ!
2 hours ago

వైసీపీ ఎమ్మెల్యేలు బరితెగించారు... ఐపీఎస్ లను బెదిరించడం దారుణం: విష్ణువర్ధన్ రెడ్డి
2 hours ago

రైతు సంఘాల్లో చీలిక వచ్చిందా?
2 hours ago

ఆసీస్ ను చిత్తుచేసిన టీమిండియాకు రూ.5 కోట్ల బోనస్ ప్రకటించిన బీసీసీఐ
3 hours ago

జోధ్ పూర్ లో భారీ విన్యాసాలు నిర్వహించనున్న భారత్, ఫ్రాన్స్ వైమానిక దళాలు
3 hours ago

హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనున్న శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్.. ఫొటోలు వైరల్!
3 hours ago

కరోనా కట్టడిలో డబ్ల్యూహెచ్ వో, చైనా అలసత్వం ప్రదర్శించాయి: స్వతంత్ర దర్యాప్తు సంస్థ
3 hours ago

భారత్ భళా... బ్రిస్బేన్ లో ఆసీస్ ను కుమ్మేసిన కుర్రాళ్లు... సిరీస్ మనదే!
3 hours ago

తెలుగు రాష్ట్రాల్లో సోనూసూద్ అంబులెన్స్ సేవలు ప్రారంభం
3 hours ago

ఫిలింఛాంబర్ లో దొరస్వామి రాజు పార్థివ దేహానికి నివాళులు అర్పించిన ప్రముఖులు
4 hours ago

విజయానికి 61 పరుగుల దూరంలో టీమిండియా
4 hours ago

రామతీర్థం కొండ దిగిన సీతాలక్ష్మణ సమేత శ్రీరాముచంద్రుడు.. ప్రధానాలయంలోకి విగ్రహాల తరలింపు!
4 hours ago