హుస్సేన్ సాగర్ తీరంలో అందరినీ అలరించిన ఎయిర్ షో... హాజరైన సీఎం రేవంత్ రెడ్డి
- తెలంగాణలో కాంగ్రెస్ పాలనకు ఏడాది పూర్తి
- విజయోత్సవాల్లో భాగంగా వాయుసేన విమానాలతో విన్యాసాలు
- హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ అజయ్ దాసరి నేతృత్వంలో నిర్వహించిన ఈ ఎయిర్ షోలో మొత్తం 9 విమానాలు పాల్గొన్నాయి. ఈ వాయుసేన విన్యాసాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇతర మంత్రులు, ప్రముఖులు హాజరయ్యారు.