PM Narendra Modi: ఎర్ర‌కోట‌పై జాతీయ‌జెండాను ఆవిష్క‌రించిన ప్ర‌ధాని మోదీ

PM Narendra Modi Unveils National Flag at Red Fort Delhi


78వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని ఎర్రకోటపై వ‌రుస‌గా  11వ సారి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఈ కార్య‌క్ర‌మానికి కేంద్ర‌మంత్రుల‌తో పాటు సినీ, రాజ‌కీయ‌, క్రీడా ప్ర‌ముఖులు హాజ‌ర‌య్య‌రు. అలాగే జెండా ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మంలో కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ కూడా పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా భార‌త సైన్యం హెలికాప్ట‌ర్ల‌తో పూలవ‌ర్షం కురిపించింది.  

2047 వికసిత్‌ థీమ్‌తో ఈ ఏడాది పంద్రాగస్టు వేడుకలు జరుగుతున్నాయి. భారత్‌ను 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మార్చే దిశగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు ఈ వేడుకలు పునరుత్తేజాన్ని అందించ‌నున్నాయి.

  • Loading...

More Telugu News