Train Accident: బీహార్‌లో రైలు ప్రమాదం... ఇంజిన్ నుంచి విడిపోయిన బోగీలు

Sampark Kranti Express train accident train split into two parts

  • బీహార్‌లోని సమస్తిపూర్ వద్ద ప్రమాదం
  • ఇంజిన్, రెండు బోగీల నుంచి విడిపోయిన ఇతర బోగీలు
  • ఘటనపై దర్యాఫ్తును ప్రారంభించిన అధికారులు

బీహార్‌లో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ రైలుకు భారీ ముప్పు తప్పింది. సమస్తిపూర్ వద్ద ఈ రైలు ఇంజిన్, రెండు బోగీల నుంచి ఇతర బోగీలు విడిపోయాయి. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. ఘటనపై నిపుణుల బృందం దర్యాఫ్తును ప్రారంభించింది. సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ రైలు దర్బంగ నుంచి న్యూఢిల్లీకి వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

  • Loading...

More Telugu News