NREGA: 2014-19 మధ్య 'నరేగా' పెండింగ్ బిల్లులు విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం

AP Govt releases pending bills of NREGA works


ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2014-19 మధ్య పెండింగ్ లో ఉన్న బిల్లులను విడుదల చేసింది. నరేగా (ఉపాధి హామీ పథకం) పనులు చేసిన వారికి పెండింగ్ లో ఉన్న రూ.42 కోట్లను నేడు విడుదల చేసింది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఈ మేరకు ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ నిధులు విడుదల చేశారు. ఏపీలో 2014 నుంచి 2019 వరకు టీడీపీ అధికారంలో ఉండడం తెలిసిందే. ఆ తర్వాత వైసీపీ 2019 ఎన్నికల్లో నెగ్గి అధికారంలోకి వచ్చింది.

  • Loading...

More Telugu News