Vemulawada: వేములవాడ రాజన్న ఆలయానికి రూ.35 లక్షల విరాళం

RS 35 lakh donation for Vemulawada

  • భారీ విరాళం అందించిన సికింద్రాబాద్ వాసి గల్లా గుండయ్య
  • అన్నదాన ట్రస్ట్‌కు రూ.25 లక్షల విరాళం
  • గోశాల నిర్వహణకు రూ.10 లక్షల విరాళం

వేములవాడ రాజన్న ఆలయానికి సికింద్రాబాద్ వాసి రూ.35 లక్షల విరాళం ఇచ్చారు. సికింద్రాబాద్‌కు చెందిన గల్లా గుండయ్య ఈ మొత్తాన్ని ఇచ్చారు. ఇందులో అన్నదాత ట్రస్ట్‌కు రూ.25 లక్షలు, గోశాల నిర్వహణకు రూ.10 లక్షలు విరాళంగా అందించారు. మొత్తం ముప్పై ఐదు లక్షల రూపాయలను విరాళంగా ఇచ్చారు.

  • Loading...

More Telugu News