Telangana: కేంద్ర జలవనరుల శాఖకు తెలంగాణ ప్రభుత్వం లేఖ

Telangana writes letter to Kenda Jal Shakti

  • జనవరి 17న ఢిల్లీ సమావేశంలో మినట్స్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ లేఖ
  • లేఖ రాసిన నీటి పారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా
  • కృష్ణా ప్రాజెక్టుల స్వాధీనంలో తమ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోలేదని వెల్లడి

కేంద్ర జలవనరుల శాఖకు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. జనవరి 17న ఢిల్లీ సమావేశంలో మినట్స్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ నీటి పారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా ఈ లేఖను రాశారు. కృష్ణా ప్రాజెక్టుల స్వాధీనంలో తమ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోలేదని ఆ లేఖలో పేర్కొన్నారు. ప్రాజెక్టుల స్వాధీనాన్ని తెలంగాణ షరతులకు లోబడి పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. జనవరి 17 సమావేశం మినట్స్‌ను సవరించాలని రాహుల్ బొజ్జా కోరారు.

  • Loading...

More Telugu News